నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

byసూర్య | Fri, Mar 15, 2019, 10:42 AM

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదోరోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా ఈ రోజు స్వామీ కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుట్ట పైన అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా గుట్ట కింద ప్రభుత్వ పాఠశాల మైదానంలో కల్యాణం రాత్రి 10 గంటలకు కళ్యాణం నిర్వహిస్తారు. ఉదయం బాలాలయంలో జరిగే పూజల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలను , తలంబ్రాలు సమర్పిస్తారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM