byసూర్య | Thu, Mar 14, 2019, 04:38 PM
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలం వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ముదిగొండ మండలం వీఆర్వో రాజేందర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పాసుపుస్తకాలు మంజూరుకు రాజేందర్ రూ. 20 వేలు డిమాండ్ చేశాడు.