లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముదిగొండ వీఆర్వో

byసూర్య | Thu, Mar 14, 2019, 04:38 PM

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలం వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ముదిగొండ మండలం  వీఆర్వో రాజేందర్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పాసుపుస్తకాలు మంజూరుకు రాజేందర్‌ రూ. 20 వేలు డిమాండ్‌ చేశాడు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM