byసూర్య | Tue, Jan 22, 2019, 10:05 PM
ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కుమారుడి వివాహ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వేడుకలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు కే.కేశవరావు, బీ. వినోద్, జే.సంతోష్, బండ ప్రకాశ్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.