ఈవీఎంల హ్యాకింగ్.. పోలీసులకు సీఈసీ లేఖ

byసూర్య | Tue, Jan 22, 2019, 06:08 PM

నిన్న లండన్ లో భారత ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎంల హ్యాకింగ్ ప్రదర్శనలో అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా భారత్ జరిగిన 2014 ఎన్నికలలో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసి రిగ్గింగ్ చేసిందని.. దీనిపై బీజేపీకి సంబంధించిన వ్యక్తులు తమపై దాడిచేసి తమ అనుచరులను కూడా చంపేశారని వెల్లడించారు. దీనిపై భారత ఎన్నికల సంఘం పోలీసులకు లేఖ రాసింది. లండన్ ప్రదర్శన చట్టపరమైనది కాదని.. అందులో ప్రదర్శన కూడా నిర్పూపితమైనది కాదన్న ఈసీ సయ్యద్ షుజాపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.


Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM