byసూర్య | Tue, Jan 22, 2019, 04:36 PM
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం తిరిగి ఇవాళ రాత్రికి హైదరాబాద్కు కేసీఆర్ వస్తారు.