కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఎంపి వినోద్‌ లేఖ

byసూర్య | Tue, Jan 22, 2019, 04:28 PM

    హైదరాబాద్‌ : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి టిఆర్‌ఎస్‌ ఎంపి వినోద్‌ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణలో ప్రకటించిన రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో జాతీయ రహదారులను పెంచాలని డిమాండ్‌ చేశారు. వీటిపై కేంద్రం స్పందించకపోతే బడ్జెట్‌ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ఎంపి వినోద్‌ లేఖలో పేర్కొన్నారు.


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM