సత్ఫలితాలివ్వని భావాంతర్‌ యోజనను రద్దు చేశాం : మంత్రి సచిన్‌ యాదవ్‌

byసూర్య | Tue, Jan 22, 2019, 02:51 PM

భోపాల్‌ : గత బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన భావాంతర్‌ యోజన ఆశించిన ఫలితాలనివ్వలేదని మధ్యప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి సచిన్‌ యాదవ్‌ అన్నారు. అందుకే దాన్ని రద్దు చేశామని ఆయన చెప్పారు. భావాంతర్‌ యోజన ప్రవేశపెట్టిన తరువాత వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోయాయని, ప్రభుత్వం తీరు కూడా రైతులకు హాని కలిగించే విధంగా తయారైందని ఆయన అన్నారు. ఈ కారణంగానే ఆ పథకాన్ని రద్దు చేశామన్నారు.


Latest News
 

వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ Fri, Mar 29, 2024, 02:45 PM
భారీ గజమాలతో బిజెపి నాయకులను సత్కరించిన కార్యకర్తలు Fri, Mar 29, 2024, 02:44 PM
రుద్రూర్ లో బిజెపిలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Fri, Mar 29, 2024, 02:41 PM
మాజీ ఎమ్మెల్యే పరామర్శ Fri, Mar 29, 2024, 02:41 PM
దివ్యాంగులకు ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి Fri, Mar 29, 2024, 02:40 PM