byసూర్య | Tue, Jan 22, 2019, 11:44 AM
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం నుంచి వాహన తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా రూ. 6 వేల జరిమానా విధించారు.