ఇంజనీరింగ్ ఫీజుల భారీగా పెంపు

byసూర్య | Mon, Jan 21, 2019, 08:59 PM

ఇంజనీరింగ్,ఇతర వృత్తి విద్యా కోర్సు ల ఫీజ్ ల పెంపుకు రంగం సిద్ధమైంది. 2019-20 విద్యా సంవత్సరం నుండి 2021-22 విద్యా సంవత్సరం వరకు ఫీజుల ఖరారు కు తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వృత్తి విద్యా కోర్సుల్లో వచ్చే మూడేళ్ళ ఫీజులను ఖరారు చేయానున్నారు. కాలేజీ ల నుండి దరఖాస్తు లు ఆహ్వానించారు. ఈ నెల 25 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 21 వరకు అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఈ నెల 25 నుండి వెబ్సైట్ లో అందుబాటులో రానున్నాయి. అయితే ఈ సారి భారీగా ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సు ల ఫీజులు పెరగనున్నాయి.


 


 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM