నాగర్ కర్నూల్లో మిషన్ భగీరధ పైప్ లీక్

byసూర్య | Mon, Jan 21, 2019, 06:44 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో తాడూరు మండలం మెడిపూర్ గ్రామం వద్ద నాగర్ కర్నూల్ నుంచి కల్వకుర్తి వెళ్ళే రహదారి పక్కనే ఉన్న మిషన్ భగీరధ పైపులైను లీక్ అవడంతో సుమారు 60 ఎడుగుల ఎత్తు నీరు ఎగసిపడింది. దాంతో చాలాసేపూ ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న అధికారులు వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి, లీక్ అయిన చోట మరమత్తుపనులు చేస్తున్నారు. 


 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM