తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

byసూర్య | Mon, Jan 21, 2019, 05:17 PM

తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ రాజ్ చట్టాన్ని మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది. పిటిషన్ నిబంధనలకు అనుగుణంగానే ఉందన్న సుప్రీం దీనిమీద విచారణ అక్కర్లేదని రద్దు చేయాలని కోరిన పిటిషన్ ను కొట్టేసింది.


 


 


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM