byసూర్య | Mon, Jan 21, 2019, 04:38 PM
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు.. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఆట కట్టించారు. సోమవారం ఇరానీ గ్యాంగ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సంక్రాంతి పండుగకు ముందు నుండి హైదరాబాద్లో తిరుగుతుంది. ఈ రోజు పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.