byసూర్య | Mon, Jan 21, 2019, 03:43 PM
న్యూఢిల్లి : కర్ణాటకలోని సిద్ధగంగ మఠాధిపతి స్వర్గీయ శివకుమార స్వామీజీకి భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకనుంచి వచ్చిన అతి గొప్ప వ్యక్తి శివకుమారస్వామీజీ అని ఆయన చెప్పరు. శివకుమారస్వామీజీ తన 111వ ఏట నేడు స్వర్గస్తులైన విషయం విదితమే.