సిద్ధగంగా మఠాధిపతి స్వర్గీయ శివకుమార స్వామీజీకి భారత రత్న ఇవ్వాలి : ఖర్గే

byసూర్య | Mon, Jan 21, 2019, 03:43 PM

న్యూఢిల్లి :  కర్ణాటకలోని సిద్ధగంగ మఠాధిపతి స్వర్గీయ శివకుమార స్వామీజీకి భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకనుంచి వచ్చిన అతి గొప్ప వ్యక్తి శివకుమారస్వామీజీ అని ఆయన చెప్పరు. శివకుమారస్వామీజీ తన 111వ ఏట నేడు స్వర్గస్తులైన విషయం విదితమే.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM