బిజెపి కుట్రలు భగ్నం చేయడానికే వచ్చాం : గుండూరావు

byసూర్య | Mon, Jan 21, 2019, 02:12 PM

బెంగళూరు :  కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బిజెపి చేస్తున్న కుట్రలను భగ్నం చేయడానికే తాము రిసార్టుకు వచ్చామని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు చెప్పారు. ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజక వర్గాలకు తిరిగి వెళుతున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ఢోకా లేదని సుస్థిరంగా ఉంటుందని ఆయన అన్నారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM