సంక్రాంతి పండుగ రైల్వేశాఖకు కాసుల వర్షం

byసూర్య | Mon, Jan 21, 2019, 12:14 PM

హైదరాబాద్‌: తెలుగు ప్రజల సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ రైల్వేశాఖకు కాసుల వర్షం కురిపించింది. ఈనెల 11 నుంచి 14 వరకు దాదాపుగా 4.49 లక్షల మంది సాధారణ ప్రయాణికులు వివిధ రైళ్లలో ప్రయాణించారు. గతేడాది 3.79 లక్షల మంది వెళ్లగా.. ఈసారి జంట నగరాల నుంచి అదనంగా 18 శాతం ప్రయాణించారు. గతేడాది రూ.3.08 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.3.99 కోట్ల ఆదాయం (29 శాతం అదనంగా) వచ్చినట్లు అధికారులు తెలిపారు


 


 


Latest News
 

కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM