లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోరు : గోపాల్‌ రాయ్‌

byసూర్య | Fri, Jan 18, 2019, 02:54 PM

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత గోపాల్‌ రాయ్‌ చెప్పారు. ఢిల్లి, పంజాబ్‌, హర్యానాలలో తమ పార్టీ లోక్‌సభ ఎన్నిల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో జాతీయ ప్రయోజనాల కంటే వారి అహంకారమే అధికంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేతల షీలా దీక్షిత్‌, పంజాబ్‌ సిఎం చేసిన ప్రకటనలే దీనికి తార్కాణమని ఆయన చెప్పారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM