byసూర్య | Fri, Jan 18, 2019, 02:54 PM
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత గోపాల్ రాయ్ చెప్పారు. ఢిల్లి, పంజాబ్, హర్యానాలలో తమ పార్టీ లోక్సభ ఎన్నిల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో జాతీయ ప్రయోజనాల కంటే వారి అహంకారమే అధికంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. తాజాగా కాంగ్రెస్ నేతల షీలా దీక్షిత్, పంజాబ్ సిఎం చేసిన ప్రకటనలే దీనికి తార్కాణమని ఆయన చెప్పారు.