byసూర్య | Fri, Jan 18, 2019, 02:38 PM
శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న 51 మంది మహిళలు ప్రవేశించి స్వామి దర్శనం చేసుకున్నారని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళల వివరాలతో జాబితాను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది.