అయ్యప్పను దర్శించుకున్న 51 మంది మహిళలు

byసూర్య | Fri, Jan 18, 2019, 02:38 PM

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న 51 మంది మహిళలు ప్రవేశించి స్వామి దర్శనం చేసుకున్నారని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళల వివరాలతో జాబితాను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM