byసూర్య | Fri, Jan 18, 2019, 12:57 PM
మెల్ బోర్న్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగులు చేసి పీటర్ షిడేల్ బౌలింగ్ లో షను మార్ష్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.