శంషాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు

byసూర్య | Fri, Jan 18, 2019, 11:01 AM

క్రిస్మస్ పండుగ రోజు అమెరికాలో ఉంటున్న నలుగురు విద్యార్థులు మంటల్లో సజీవదహనమైన దుర్ఘటన చోటుచేసుకుంది. వారి  అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు శంషాబాద్‌ చేరుకున్నాయి. కాసేపట్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన  సాత్వికా శరణ్‌, అరుణ్‌ సుహాస్‌ నాయక్‌, సుచరితా నాయక్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలకు సజీవదహనమయ్యారు. అమెరికాలోని కొలిర్‌విలిలో ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో చిక్కుకుని మొత్తం నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు నల్గొండ జిల్లాకు చెందిన టీనేజ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు. మృతుల్ని సాత్వికనాయక్‌, సుహాస్‌నాయక్‌, జయ్‌సుచిత గుర్తించారు. వీరంతా 14 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వయస్సున్న వారే.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM