టీఆర్ఎస్‌లోకి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి

byసూర్య | Thu, Jan 17, 2019, 05:12 PM

సిద్ధిపేట: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం జరిగింది. గజ్వేల్‌లో 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌పై పోరాడి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. ఒంటేరు ఒకప్పుడు టీడీపీ నేత. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM