byసూర్య | Thu, Jan 17, 2019, 05:12 PM
సిద్ధిపేట: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం జరిగింది. గజ్వేల్లో 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్పై పోరాడి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఒంటేరు ఒకప్పుడు టీడీపీ నేత. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ఎస్లో చేరబోతున్నారు.