కూకట్‌పల్లిలో పార్థీ గ్యాంగ్‌ అరెస్టు

byసూర్య | Thu, Jan 17, 2019, 04:46 PM

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో పార్థీ గ్యాంగ్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. కార్ల అద్దాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు సభ్యుల ముఠా నుంచి రూ. 6.5 లక్షల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM