byసూర్య | Thu, Jan 17, 2019, 01:03 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లి సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేటీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు.