శాసన సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రమాణం

byసూర్య | Thu, Jan 17, 2019, 01:00 PM

మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దైవసాక్షిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్ తోపాటు 118 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. ఇక ఈ నెల 19న సభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు.


 


 


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM