ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర గైర్హాజరు

byసూర్య | Thu, Jan 17, 2019, 12:46 PM

సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. సర్పంచ్ ఎన్నికల బిజీ వల్ల రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. తెలంగాణ లో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. అందులో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర గెలుపొందారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రానని రాజాసింగ్ ముందే ప్రకటించారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ప్రమాణం చేస్తానని రాజాసింగ్ చెప్పారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM
నేడు పత్తి కొనుగోళ్లు బంద్ Fri, Mar 29, 2024, 11:10 AM
నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు Fri, Mar 29, 2024, 11:00 AM
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM