byసూర్య | Thu, Jan 17, 2019, 12:43 PM
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశం కొనసాగుతున్నాయి. శాసన సభలో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈటల రాజేందర్ సభలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు.