హైటెక్ సిటీలో అగ్రివిజన్ -2019 సదస్సు

byసూర్య | Thu, Jan 17, 2019, 11:26 AM

హైదరాబాద్ : నేటినుంచి రెండ్రోజుల పాటు హైటెక్ సిటీలో అగ్రివిజన్ -2019 సదస్సు నిర్వహిస్తున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో ఆకర్షణీయ, స్థిరమైన వ్యవసాయం – పరిష్కార మార్గాలపై సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.భారత్ లో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులపై సదస్సులో చర్చించనున్నారు..


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM