byసూర్య | Thu, Jan 17, 2019, 11:26 AM
హైదరాబాద్ : నేటినుంచి రెండ్రోజుల పాటు హైటెక్ సిటీలో అగ్రివిజన్ -2019 సదస్సు నిర్వహిస్తున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో ఆకర్షణీయ, స్థిరమైన వ్యవసాయం – పరిష్కార మార్గాలపై సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.భారత్ లో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులపై సదస్సులో చర్చించనున్నారు..