డిచ్ పల్లి దగ్గర ఇన్నోవా వాహనం బోల్తా

byసూర్య | Thu, Jan 17, 2019, 09:26 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఇన్నోవా వాహనం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి దగ్గరకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలు ప్రకాశ్, చందా అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్ర‌మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. 


 


 


Latest News
 

జూరాల విద్యుదుత్పత్తి మూడో యూనిట్ కు మరమ్మతులు Sat, Apr 20, 2024, 12:11 PM
పార్లమెంట్ల స్థానాలలో త్రిముఖ పోటీ Sat, Apr 20, 2024, 12:10 PM
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మణం Sat, Apr 20, 2024, 12:07 PM
వన్యప్రాణుల దప్పిక తీరుస్తున్న సాసర్ పిట్ లు Sat, Apr 20, 2024, 12:05 PM
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: గోలి ప్రభాకర్ Sat, Apr 20, 2024, 12:04 PM