ఏపీలో బీసీలకు ఆదరణ లేదు : తలసాని

byసూర్య | Mon, Jan 14, 2019, 01:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఆదరణ లేదని తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏపీలో పర్యటిస్తున్న ఆయన ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో యాదవ సంఘం నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇళ్లలో కూర్చుంటే రాజకీయ అవకాశాలు రావన్నారు. ఏపీలో యాదవ రాజకీయ ఎదుగుదలకు అండగా ఉంటానన్నారు. చట్టసభల్లో అవకాశం ఇవ్వకుంటే ఎవరినైనా ఓడించాలన్నారు. ఏపీలో యాదవులకే కాదు.. బీసీలకూ నాయకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నానన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM