రైతు గా మారనున్న శర్వానంద్‌

by సూర్య | Sat, Aug 24, 2019, 03:34 PM

శర్వానంద్‌ కథానాయకుడిగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై ‘శ్రీకారం’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాలో ఆయన నాగలి పట్టి వ్యవసాయం చేయబోతున్నారు.  ఈ సినిమా ద్వారా కిషోర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో ఎమోషనల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ రైతు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి హైదరాబాద్‌, తిరుపతి, అనంతపూర్‌లలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు చెబుతున్నారు. సత్యరాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించనున్నట్లు సమాచారం.

Latest News
 
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM