అల్లు అర్జున్ తదుపరి చిత్రం దిల్ రాజు బ్యానర్లో

by సూర్య | Fri, Aug 23, 2019, 08:03 PM



వేణు శ్రీరాం దర్శకత్వం లో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్లో చేయనున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు బాలీవుడ్ నటి దిశా పథానిని తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయి.

 'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రభాస్ పేరు తెచ్చుకోవడంతో అతను నటించిన తాజా చిత్రం 'సాహో'కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా సాహోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల అవుతోంది.
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం కోసం ఓ పాట చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, సోనాల్ చౌహాన్ జంటపై ఈ పాటను వచ్చే వారంలో చిత్రీకరిస్తారు.   ప్రస్తుతం తాను త్రివిక్రమ్ తో చేస్తున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రం తర్వాత అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని చేయనున్నాడు. 


Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM