లక్ష మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాజల్

by సూర్య | Wed, Aug 21, 2019, 04:05 PM

కావేరి నది పరిరక్షణ కోసం లక్ష మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నటి కాజల్ అగర్వాల్. సద్గురు జగ్గీవాసుదేవ్ కు ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటని నిలబెట్టుకునే యత్నం చేస్తుంది ఈ భామ. అంతేకాదు   ఈ విషయంలో సహకరించమని తన అభిమానులను కోరింది.


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM