స్టేజీపై ప్రభాస్ తో స్టెప్ లేయించాలి : దిల్‌రాజు

by సూర్య | Sun, Aug 18, 2019, 10:09 PM

సాహో’ నిర్మాతలను చూసి ఆలిండియా స్థాయిలో సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటానని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. ‘సాహో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన ఆయన మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘ప్రభాస్‌ మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదు. నేను చాలా మంది స్టార్‌ హీరోలను చూశాను. కానీ, ప్రభాస్‌ దగ్గరకు వెళ్తుంటే బెస్ట్‌ ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లినట్లుంది. ఏ రాష్ట్రానికీ వెళ్లినా ఇప్పుడు ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి’ చిత్రాల మాదిరిగా ‘సాహో’ కూడా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’అని అన్నారు .

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM