by సూర్య | Fri, Aug 16, 2019, 04:06 PM
మాజీ మిస్ ఇండియా..బాలీవుడ్ నటి ఇషాగుప్తా ‘గణతంత్ర దిన శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే.. నెటిజన్లు వెంటనే తమదైన శైలిలో స్పందించారు. ఇషా గుప్తా బాధ్యత లేకుండా వ్యవహరించారని కొందరు విమర్శించారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని ఇషా తెలపడంతో ఈ ట్రోల్స్ కి తెరపడింది.
Latest News