మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న కీర్తి సురేష్

by సూర్య | Fri, Aug 16, 2019, 11:35 AM

`మ‌హాన‌టి` చిత్రంలో సావిత్రిగా అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్త‌మ న‌టి`గా పుర‌స్కారం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. కీర్తిపై సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. దుబాయ్ లో జ‌రిగిన‌ `సైమా అవార్డుల‌` వేడుక‌లో సావిత్రిని త‌ల‌పించేలా సాంప్ర‌దాయ చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చిన కీర్తి సురేష్ ముఖ్య అతిధి హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. కీర్తి మెగాస్టార్ వ‌ద్ద‌కు చేరుకుని ఎంతో విన‌మ్రంగా న‌వ్వులు చిందిస్తూ ముచ్చ‌ట్లాడారు. మెగాస్టార్ సైతం చిరున‌వ్వులు చిందిస్తూ త‌న‌కు ఆశీస్సులు అందిస్తున్న ఆ దృశ్యం క‌న్నుల‌పండువ‌గా క‌నిపిస్తోంది. 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM