ఖతర్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్‌నేషనల్ మూవీ అవార్డ్స్

by సూర్య | Thu, Aug 15, 2019, 09:08 PM

ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్‌ నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం ఈసారి ఖతర్‌లోని దోహలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సందీప్ వంగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కేజీఎఫ్ స్టార్ యష్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినీ సెలబ్రిటీలకు గురువారం, శుక్రవారం అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ మెగాస్టార్ మోహల్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరుకాను న్నారు. ఇద్దరు మెగాహీరోలు పాల్గొంటుండటంతో ఈకార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.  

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM