కనక దుర్గ ఆలయాన్ని సందర్శించిన '#సింగిల్' బృందం

by సూర్య | Wed, May 14, 2025, 07:27 PM

టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన '#సింగిల్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ అయ్యిన సందర్భంగా విజయవాడలో సక్సెస్ టూర్ ని నిర్వహించారు. అందులో భగంగా మేకర్స్ కనక దుర్గ ఆలయాన్ని సందర్శించి అశీసులు తీసుకున్నారు. ఈ సందర్శానికి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కేతిక శర్మ మరియు ఇవానా ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వెన్నెలా కిషోర్, ప్రభాస్ శ్రీను, గణేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యా చిత్రాల సహకారంతో నిర్మించిన సింగల్ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేశారు.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM