by సూర్య | Wed, Aug 14, 2019, 03:39 PM
యాంకర్..నటి అనసూయ తాజా చిత్రం ‘కథనం’. ఈ చిత్రం పరాజయం పాలైయింది. కానీ ఈ సారి తను చేయనున్న సినిమా మాత్రం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందని అనసూయ తెలిపింది. తను ఓకే చెప్పిన కథ ఎంతో విభిన్నంగా ఉంటుందనీ, తన పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని పేర్కొంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనీ, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పింది.
Latest News