![]() |
![]() |
by సూర్య | Thu, Apr 24, 2025, 07:46 PM
భారత్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనుంది. 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో ధనశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీకి శశికుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు. కాగా తెలుగు ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో ధనశ్రీ డ్యాన్సర్గా కనిపించనుందట. చాహల్తో విడాకుల తర్వాత ధనశ్రీ నటిస్తోన్న మొదటి సినిమా ఇదే.
Latest News