పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై పవన్ కళ్యాణ్ ట్వీట్

by సూర్య | Wed, Apr 23, 2025, 08:08 AM

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని బైసరన్ గ్రామమైన పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 27 మంది పర్యాటకులు మరియు 20 మందికి పైగా స్థానిక పౌరులు గాయపడ్డారు. ఈ భయంకరమైన దాడి కారన్మగా దేశం మొత్తం షాక్ కి గురి అయ్యింది. ఫిల్మ్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఉగ్రవాద దాడిపై తన బాధని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్  X ప్రొఫైల్ లో ఈరోజు జరిగిన విషాద ఉగ్రవాద దాడి వార్తలతో నేను చాలా బాధపడ్డాను పహల్గామ్ జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క అనంతనాగ్ ప్రాంతం పహల్గామ్ తరచుగా మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. 27 మంది అమాయక పర్యాటకుల మరణాలు మరియు మరో 20 మంది గాయాలు చాలా భయంకరమైనవి అని ఆయన పోస్ట్ చేశారు. అంతేకాకుండా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా చేసినప్పటికీ ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవటానికి ఇటువంటి సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అని వెల్లడించారు.

Latest News
 
'ఉస్తాద్ భగత్ సింగ్' పై లేటెస్ట్ బజ్ Fri, May 23, 2025, 04:04 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భైరవం' ట్రైలర్ Fri, May 23, 2025, 03:59 PM
'ది రాజా సాబ్' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Fri, May 23, 2025, 03:54 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'మాస్ జాతర' Fri, May 23, 2025, 03:49 PM
'కుబేర' రన్ టైమ్ లాక్ Fri, May 23, 2025, 03:41 PM