'దొరసాని' యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది : రాజశేఖర్

by సూర్య | Mon, Jun 24, 2019, 04:05 PM

రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ప్రధాన పాత్రధారిగా 'దొరసాని' సినిమా నిర్మితమైంది. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. తాజా ఇంటర్వ్యూలో హీరో రాజశేఖర్ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. 


'దొరసాని' సినిమా మంచి ప్రేమకథ. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తుండటం, యశ్ రంగినేని - మధుర శ్రీధర్ వంటివారు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టే ఈ కథలో విషయం ఉంటుందనేది అర్థమవుతుంది. సాంగ్స్ ను బట్టి చూస్తే ఆనంద్ దేవరకొండ .. శివాత్మిక మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇంత చక్కని ప్రేమకథా చిత్రం ద్వారా శివాత్మిక పరిచయమవుతుండటం ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM