ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మెగా హీరో

by సూర్య | Tue, Nov 12, 2024, 10:05 PM

మెగా హీరో వరుణ్ తేజ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. తాను నటించిన మట్కా మూవీ నవంబర్ 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీంతో కలిసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ ఈవో కె.ఎస్ రామారావు వేదపండితులతో వేదాశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Latest News
 
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM