‘కంగువ’ నిర్మాత‌పై హైకోర్టులో కేసు న‌మోదు!

by సూర్య | Sun, Nov 03, 2024, 03:49 PM

త‌మిళ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'. ఈ సినిమా నవంబ‌ర్ 14న విడుదల కానుంది. అయితే ఈ మూవీ నిర్మాత‌ కేఈ జ్ఞాన‌వేల్ రాజాపై మ‌ద్రాస్ హైకోర్ట్‌లో కేసు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. రాజా దాదాపు రూ.100 కోట్లు బకాయి ప‌డ్డాడ‌ని ప్ర‌ముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హైకోర్టులో కేసు న‌మోదు చేసింది. తమకు బకాయిలు చెల్లించిన త‌ర్వాతే కంగువ సినిమాను విడుద‌ల చేయాల‌ని ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

Latest News
 
శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్? Thu, Jan 23, 2025, 08:23 PM
సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' Thu, Jan 23, 2025, 07:10 PM
'లైలా' నుండి ఇచ్చుకుందాం బేబీ సాంగ్ రిలీజ్ Thu, Jan 23, 2025, 07:03 PM
'జాట్' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 06:57 PM