'వీరాంజనేయులు విహార యాత్ర' సక్సెస్ మీట్ కి వెన్యూ ఖరారు

by సూర్య | Mon, Sep 16, 2024, 03:04 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ ఇటీవలే 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే సినిమాని ప్రకటించింది. ఈ చిత్రం కామెడీతో నిండిన టాలీవుడ్ మొదటి రోడ్ జర్నీ చిత్రంగా చెప్పబడుతుంది. ఈ సినిమా ఆగస్టు 14, 2024న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సక్సెస్ మీట్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అనురాగ్ పాలుట్ల రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ మరియు హాస్యనటుడు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, ప్రియదర్శిని, శ్రీలక్ష్మి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Latest News
 
రెండు కథలతో రాబోతున్న శేఖర్‌ కమ్ముల! Sat, Jul 19, 2025, 10:22 PM
సోనూసూద్ రియల్ హీరో again – చేతితో పాము పట్టి అందరికీ మెసేజ్ ఇచ్చారు! Sat, Jul 19, 2025, 09:48 PM
'బిల్లా రంగ బాషా - ఫస్ట్ బ్లడ్' లో పూజ హెడ్గే Sat, Jul 19, 2025, 09:07 PM
'పెద్ది' కి జాన్వి కపూర్ రెమ్యూనరేషన్ ఎంతంటే...! Sat, Jul 19, 2025, 09:04 PM
సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'సూర్య 46' Sat, Jul 19, 2025, 09:00 PM