వేణుస్వామిపై కేసు నమోదు

by సూర్య | Tue, Aug 13, 2024, 07:43 PM

ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మరో మహిళ కారణంగా 2027లో విడిపోతారని జ్యోతిష్యుడు వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వేణుస్వామిపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటన అనంతరం వేణుస్వామి క్షమాపణలు చెబుతూ.. ‘‘నేను సినిమా తారల భవిష్యత్తుపై ఇక ఎప్పటికీ వ్యాఖ్యలు చేయను’’ అని అన్నారు.

Latest News
 
త్వరలో విడుదల కానున్న 'స్వయంభూ' టీజర్ Fri, Jul 18, 2025, 06:55 PM
AA22XA6 కోసం అట్లీ మరియు సాయి అభ్యంక్కర్ జామ్ సెషన్ Fri, Jul 18, 2025, 06:49 PM
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'బింబిసార' సీక్వెల్ Fri, Jul 18, 2025, 06:41 PM
శివకార్తికేన్ - వెంకట్ ప్రభు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ కంపోజర్ Fri, Jul 18, 2025, 06:38 PM
'విశ్వంబర' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే..! Fri, Jul 18, 2025, 06:32 PM