by సూర్య | Wed, Mar 20, 2019, 02:40 PM
తాజాగా టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018కి గాను బాలీవుడ్ నటి అతిథి రావు హైదరి మొదటి స్థానం దక్కించుకుంది.సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన అదితిరావు హైదరి. ఈ చిత్రంలో అదితి నటనకి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. రీసెంట్గా 'అంతరిక్షం' చిత్రం లో వరుణ్ తేజ్ సరసన అదితిరావు నటించింది మహేష్ 26వ చిత్రంలో కథానాయికగా అదితి ఎంపికైంది
Latest News