ఆసుపత్రికి కోటి రూపాయల విరాళం ఇచ్చిన మంచు విష్ణు

by సూర్య | Wed, Mar 20, 2019, 01:14 PM

నిన్న తిరుపతి శ్రీ విద్యానికేతన్ విద్య సంస్థలో  మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కమెడియన్ అలీని మోహన్ బాబు  గారు సత్కరించారు.తండ్రి పుట్టినరోజు సందర్బంగా  హీరో విష్ణు తన ఉదారతను చాటుకున్నాడు. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి కోటి రూపాయల భారీ విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరిచే నిమిత్తం ఈ విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విరాళం మొత్తాన్ని మూడేళ్ల కాలంలో అందజేస్తానని ఓ ట్వీట్ లో విష్ణు పేర్కొన్నారు.

Latest News
 
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM
'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:02 PM
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM