'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 3 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 04:45 PM

ఏఆర్ మోహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' చిత్రం గ్రాండ్ గా నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.40 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలక్షన్ డ్యూటీపై గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కలెక్షన్స్ :::::
నైజాం - 94 L
సీడెడ్ - 21 L
ఆంధ్రాప్రదేశ్ - 125 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 2.40 కోట్లు (1.28 కోట్ల షేర్)

Latest News
 
'NBK109' సెట్స్ లో జాయిన్ అయ్యిన బాబీ డియోల్ Wed, Apr 24, 2024, 05:46 PM
'సుడిగాడు 2' స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిన అల్లరి నరేష్ Wed, Apr 24, 2024, 05:44 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో సర్కార్ సీజన్ 4 సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Wed, Apr 24, 2024, 05:42 PM
రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న 'భీమా' Wed, Apr 24, 2024, 05:40 PM
హనుమాన్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు Wed, Apr 24, 2024, 05:07 PM