![]() |
![]() |
by సూర్య | Mon, Nov 28, 2022, 07:13 PM
ఈ నెల 20 నుండి గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ నుండి ఈ ఈవెంట్ లో ప్రదర్శించబడడానికి నాలుగు చిత్రాలు RRR, అఖండ, సినిమా బండి, ఖుదీరాం బోస్ సెలెక్ట్ అయ్యాయి. ఈ ఈవెంట్ లో ప్రెస్టీజియస్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డుకు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ఈ అవార్డును IFFI గోవా వేదికపై మెగాస్టార్ గారు అందుకోవడం జరిగింది. దీంతో మరోసారి అభిమానులు చిరంజీవిగారికే హార్టీ కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు.
Latest News