తెలుగు చిత్రానికి అరుదైన గౌరవం

by సూర్య | Thu, Nov 24, 2022, 03:13 PM

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరాం బోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఖుదీరాం బోస్' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవంలో 'ఖుదీరాం బోస్' చిత్రాన్ని ప్రదర్శించారు. ఇఫీ ఫిలిం పెస్టివల్ లో ప్రధాన విభాగంగా పరిగణించే ఇండియన్ పనోరమా కేటగిరీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ చిత్రంలో రాకేష్ జాగర్లమూడి ఖుదీరాం బోస్ పాత్ర పోషించగా, విజయ్ జాగర్లమూడి, డీవీఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ ఐకానిక్ బయోపిక్ కు రజిత విజయ్ నిర్మాత. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ రూపుదిద్దుకుంది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM