రామ్ చరణ్ - మోహన్ రాజా కాంబోలో ధ్రువ 2 రాబోతోందా..??

by సూర్య | Tue, Oct 04, 2022, 06:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన "ధ్రువ" సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా ధ్రువ 2 ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ నిర్మాత NV ప్రసాద్ అధికారికంగా తెలిపారు.


తమిళంలో మోహన్ రాజా డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ "తని ఒరువన్" తెలుగులో ధ్రువ గా రీమేక్ ఐన విషయం తెలిసిందే.

Latest News
 
రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'ఆర్టికల్ 370' Thu, Apr 18, 2024, 05:18 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'టేనంట్' Thu, Apr 18, 2024, 05:15 PM
'పారిజాత పర్వం' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 05:13 PM
ఆఫీసియల్ : 'సాలార్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 18, 2024, 05:11 PM
'టిల్లు స్క్వేర్' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ Thu, Apr 18, 2024, 05:09 PM